1. Bangladesh: బంగ్లాదేశ్‌లో బస్సు ప్రమాదం.. 17 మంది మృతి.. 30 మందికి గాయాలు  10TV Telugu
  2. Accident: కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి  Eenadu
  3. బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం.. కాలువలో బస్సు పడి 17 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు..  TV9 Telugu
  4. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఎమద్ పరిబహన్ బస్సు మాదారిపూర్ ప్రాంతంలోని ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో ఉదయం 07.30 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి, పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది మరణించారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో బస్సు ప్రమాదం.. 17 మంది మృతి.. 30 మందికి గాయాలు - 10TV Telugu

అతివేగం కారణంగా ఓ బస్సు అదుపుతప్పి కాలువలో దూసుకెళ్లిన ఘటనలో 17మంది మృతి చెందారు. బంగ్లాదేశ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Accident: కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి | 17 passengers killed and 30 injured in bangladesh bus accidentఅతివేగం కారణంగా ఓ బస్సు అదుపుతప్పి కాలువలో దూసుకెళ్లిన ఘటనలో 17మంది మృతి చెందారు. బంగ్లాదేశ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Accident: కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి | 17 passengers killed and 30 injured in bangladesh bus accident

బంగ్లాదేశ్‌లోని మదారిపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శిబ్‌చార్ ఉపజిల్లాలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా.. 30 మంది గాయపడ్డారు.బంగ్లాదేశ్‌లోని మదారిపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శిబ్‌చార్ ఉపజిల్లాలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా.. 30 మంది గాయపడ్డారు.

కాలువలో పడ్డ బస్సు.. 16 మంది మృతి, 30 మందికి తీవ్ర గాయాలు

బంగ్లాదేశ్ లో ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16మంది మృతి చెందగా 30 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం బంగ్లాదేశ్ లోని మదారిపూర్ నుంచి ఢాకాకు వెళ్తున్న బస్సు పద్మ వంతెన వద్ద ఓ...

Bangladesh : కాలువలో పడ్డ బస్సు.. 16మంది మృతి