బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఎమద్ పరిబహన్ బస్సు మాదారిపూర్ ప్రాంతంలోని ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో ఉదయం 07.30 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి, పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది మరణించారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారు.
అతివేగం కారణంగా ఓ బస్సు అదుపుతప్పి కాలువలో దూసుకెళ్లిన ఘటనలో 17మంది మృతి చెందారు. బంగ్లాదేశ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Accident: కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి | 17 passengers killed and 30 injured in bangladesh bus accidentఅతివేగం కారణంగా ఓ బస్సు అదుపుతప్పి కాలువలో దూసుకెళ్లిన ఘటనలో 17మంది మృతి చెందారు. బంగ్లాదేశ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్లోని మదారిపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శిబ్చార్ ఉపజిల్లాలోని కుతుబ్పూర్ ప్రాంతంలో బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా.. 30 మంది గాయపడ్డారు.బంగ్లాదేశ్లోని మదారిపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శిబ్చార్ ఉపజిల్లాలోని కుతుబ్పూర్ ప్రాంతంలో బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా.. 30 మంది గాయపడ్డారు.
బంగ్లాదేశ్ లో ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16మంది మృతి చెందగా 30 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం బంగ్లాదేశ్ లోని మదారిపూర్ నుంచి ఢాకాకు వెళ్తున్న బస్సు పద్మ వంతెన వద్ద ఓ...