1. టీడీపీ నేతల ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..  Sakshi
  2. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో గుడివాడలో సంబరాలు.. టీడీపీ నేతలకు షాకిచ్చిన పోలీసులు  సమయం తెలుగు (Samayam Telugu)
  3. గుడివాడ: పోలీసులను దర్భాషలాడిన రావి  Sakshi
  4. Ap: టీడీపీ నేతలకు షాకిచ్చిన పోలీసులు..29 మందిపై కేసులు నమోదు..ఎందుకంటే?  News18 తెలుగు
  5. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
సాక్షి, కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాల పేరుతో గుడివాడలో టీడీపీ నేతలు గురువారం ఓవరాక్షన్ చేశారు. 144 సెక్షన్ ఉండగా బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చవద్దన్న పోలీసులను టీడీపీ నేతలు దూషించారు. తమ విధులకు ఆటకం కలిగించడం , అసభ్య పదజాలంతో మాట్లాడారని ఎస్సై గౌతమ్ కుమార్ వారిపై ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.సాక్షి, కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాల పేరుతో గుడివాడలో టీడీపీ నేతలు గురువారం ఓవరాక్షన్ చేశారు. 144 సెక్షన్ ఉండగా బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చవద్దన్న పోలీసులను టీడీపీ నేతలు దూషించారు. తమ

Gudivada TDP Leaders Over Action Police Take Action - Sakshi

Gudivada Tdp Leaders పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు గుడివాడలో సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. విజయోత్సవాలకు అనుమతి లేదని చెప్పారు.. ఈ క్రమంలో టీడీపీ నేతలతో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు మాజీ ఎమ్మెల్లయే రావితో పాటూ టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు.Gudivada Tdp Leaders పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు గుడివాడలో సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. విజయోత్సవాలకు అనుమతి లేదని చెప్పారు.. ఈ క్రమంలో టీడీపీ నేతలతో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు మాజీ ఎమ్మెల్లయే రావితో పాటూ టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు.

gudivada tdp leaders case, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో గుడివాడలో సంబరాలు.. టీడీపీ నేతలకు షాకిచ్చిన పోలీసులు - police files case on gudivada tdp leaders after mlc election victory celebration - Samayam Telugu

మరోవైపు పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురం-కర్నూల్) ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు హోరాహోరీగా సాగుతుంది. అయితే ఇప్పటికి వైసీపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుండగా..రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆధిక్యం కనబరుస్తుమని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఓ వైపు ఎన్నికల్లో గెలిచిన వేళ టీడీపీ నాయకులపై కేసులు పెట్టి పోలీసులు షాకిచ్చారు.TDP Leaders: ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రెండు చోట్ల ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవంలో భాగంగా గుడివాడలో టీడీపీ నేతలు టపాసులు పేల్చి సంబరాలు షురూ చేశారు. కానీ అంతలోనే పోలీసులు షాకిచ్చారు.

Ap: టీడీపీ నేతలకు షాకిచ్చిన పోలీసులు..29 మందిపై కేసులు నమోదు..ఎందుకంటే?– News18 Telugu

Telugu Desam Party on Twitter: "ప్రజల ఆశీర్వాదంతో తూర్పు, పశ్చిమ రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభినందనలు. మున్ముందు టీడీపీ విజయాలకు మీ గెలుపు ఒక శుభ సంకేతం. ఈ గెలుపులో భాగస్వాములైన కార్యకర్తలకు, నేతలకు అభినందనలు. https://t.co/YBmNZZ03wB" / Twitter

Telugu Desam Party on Twitter: "పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంపూర్ణ విజయం సాధించడంతో పార్టీ నేతలను అభినందించిన చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారితో కేక్ కట్ చేయించిన పార్టీ నేతలు. https://t.co/sasFWUj2yv" / Twitter

N Chandrababu Naidu on Twitter: "పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు. గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్. ఇది ప్రజా విజయం. మార్పుకు సంకేతం. మంచికి మార్గం. రాష్ట్రానికి శుభసూచకం. #ByeByeJaganIn2024 https://t.co/siiKPixjz1" / Twitter

Gorantla butchaiah choudary on Twitter: "పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన ముగ్గురు అభ్యర్థులకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.దాడులను,అరాచకాలను అడ్డుకుని తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం కృషి చేసిన నాయకులకు,కార్యకర్తలు,గెలిపించిన పట్ట భద్రులకు నా ధన్యవాదాలు. #గోరంట్ల #ByeByeJaganIn2024 https://t.co/AEVRQntG3M" / Twitter

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని కుప్పం టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నాయి

Breaking : కుప్పం టీడీపీ నేతలపై కేసులు | tdp cadre in kuppam celebrated the victory of telugu desam party in the mlc elections

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం గుడివాడలో టెన్షన్ పెట్టింది. సెలబ్రేషన్ చేసుకోవడంపై పోలీసులు ఆంక్షలు విధించడంపై నేతలు మండిపడ్డారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం గుడివాడలో టెన్షన్ పెట్టింది. సెలబ్రేషన్ చేసుకోవడంపై పోలీసులు ఆంక్షలు విధించడంపై నేతలు మండిపడ్డారు.

AP MLC Elections High Tension At Gudivada Clash Between TDP Leaders Police | గుడివాడలో పోలీస్‌ వర్సెస్‌ టీడీపీ- ఎమ్మెల్సీ విన్నింగ్ సెలబ్రేషన్స్‌తో మరోసారి హైటెన్షన్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించటంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. సంబరాలు చేసుకునే టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. గుడివాడలో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. మా విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాలు పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

MLC Election Results 2023 : ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టిన పోలీసులు - 10TV Telugu

కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు సహా పలువురిపై కేసు నమోదు అయిందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో నిన్న నేతలు సంబురాలు నిర్వహించారు. ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారని .A Case Has Been Registered Against Gudivada TDP Leaders - Telugu Ap, Gudivada Tdp, Krishna, Mlc, Si Complaintకృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు సహా పలువురిపై కేసు నమోదు అయిందని తెలుస్తోంది. ఎమ్మెల్

గుడివాడ టీడీపీ నేతలపై కేసు నమోదు | A Case Has Been Registered Against Gudivada TDP Leaders - Telugu Ap, Gudivada Tdp, Krishna, Mlc, Si Complaint

telugustop.com